శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోగల విశ్వవిద్యాలయం
కొత్త పేజీ : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
(తేడా లేదు)

13:25, 7 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

'శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం చిత్తూరు జిల్లా తిరుపతి లోగల విశ్వవిద్యాలయం. దీనిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో, 1954 లో ప్రారంభించారు. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.