అద్దంకి (ఉత్తర) గ్రామం: కూర్పుల మధ్య తేడాలు

చి add infobox
ట్యాగు: 2017 source edit
చి అద్దంకి పట్టణం నుండి నకలు చేసినవి తొలగించాను.
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox India AP Village}}
'''అద్దంకి (ఉత్తర) (ఉ)''' [[ప్రకాశం జిల్లా]], [[అద్దంకి]] మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన అద్దంకి నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[ఒంగోలు]] నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 8555 ఇళ్లతో, 33083 జనాభాతో 3378 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 16231, ఆడవారి సంఖ్య 16852. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 6429 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 795. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590769<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 523201.
 
== విద్యా సౌకర్యాలు ==
పంక్తి 51:
* బావులు/బోరు బావులు: 6 హెక్టార్లు
 
== ఉత్పత్తి==
అద్దంకి (ఉత్తర) (ఉ)లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
 
===ప్రధాన పంటలు===
Line 58 ⟶ 56:
===పారిశ్రామిక ఉత్పత్తులు===
ఇటుకలు, కంకర
==అద్దంకి చరిత్ర ==
రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణము.<ref>ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ప్రచురణ, పేజీ 80</ref> [[గుండ్లకమ్మ నది]] ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో [[ప్రోలయ వేమారెడ్డి]] తన రాజధానిగా చేసుకొని పాలించాడు. పాండురంగడు వేయించిన ప్రముఖమైన అద్దంకి శాసనం ఇక్కడే లభించింది. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు.
అద్దంకి [[రెడ్డి రాజులు|రెడ్డి రాజుల]] తొలి రాజధాని. తరువాత వారు తమ రాజధాని [[కొండవీడు|కొండవీటికి]] మార్చారు. తొలి తెలుగు పద్య [[శాసనము]] అద్దంకిలోనే వెలుగు చూసినది. తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.371392|accessdate=7 December 2014}}</ref>. [[ఎఱ్రాప్రగడ|ఎర్రాప్రెగడ]], తన దివ్య [[ఘంటము]]తో [[ఆంధ్రమహాభారతము|మహాభారత]] కావ్యాన్ని అద్దంకిలో పూర్తి చేసారు. అద్దంకి, ఆంధ్రమహాభారతాన్ని అసంపూర్ణముగా మిగిలిపోకుండా కాపాడిన నేలగా ప్రాముఖ్యత పొందినది. ఈ పుణ్య భూమిపై మొదలుపెట్టిన ఏ మంచి కార్యమైనా విజయవంతమౌతుందని ఇక్కడి ప్రజల నమ్మకము.
 
అద్దంకి ప్రకాశం జిల్లాలో ఒక పట్టణం. దీనిని మొదట రెడ్డి రాజులు తమ రాజధానిగా చేసుకొన్నారు. తర్వాత వీరు తమ రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చుకొన్నారు. వీరి కాలంలో ''''ఎర్రన''''అనే మహా కవి ఉండేవాడు. ఈయన మహా భారతంలో ఒక పర్వాన్నీ పూర్తి చేసినప్పటికి తను పూర్తి చేసానని చెప్పలేదు. తర్వాత తరం వారు ఆయన భాషా శైలిని అర్దం చేసుకొని ఇది కచ్చితంగా ఎర్రన పూర్తి చేసి ఉంటాడని భావించారు. అదే నిజం అయినది. ఈ ఊరిలో ఒక శాశనం లభ్యం అయినది. ఆ శాశనంలో ఈ విధంగా వ్రాసి ఉంది. "అద్దంకిలో 101 గుళ్ళు కాని, 101 బావులు కాని లేవు అని చెప్పేవారు తరువాయి జన్మలో గాడిదగా పుట్టు గాక" అని వ్రాసి ఉంది. అందుకే అద్దంకిని పద్య శాసనానికి పుట్టినిల్లు అంటారు. [[టంగుటూరి ప్రకాశం పంతులు]] బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు.
 
ప్రస్తుతం అద్దంకి మారినప్పటికీ అద్దంకి యొక్క గొప్పతనం చిరస్మనీయం. అద్దంకిలో "గుండ్లకమ్మ" అనే నది ప్రవహిస్తున్నది. ఈ నది ప్రక్కన ఇటుకలను తయారు చేస్తారు.
 
==అద్దంకి పేరు వెనుక చరిత్ర==
అద్దంకిలో అద్ద మరియు అంకి అనే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ కోసం, ప్రాణలను సమర్పించుకొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
#ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళశాల:- ఈ కళాశాల 41వ వర్షికోత్సవాలు, 2016,జనవరి-8వ తేదీనాడు నిర్వహించెదరు. []
#గోవిందాంబికా పరమేశ్వరీ జూనియర్ కళాశాల.
#బి.సి.బాలికల వసతిగృహం:- అద్దంకి పట్టణంలోని ఎన్.ఎస్.సి.కాలనీలో, 50 సెంట్లస్థలంలో, రు. 1.35 కోట్ల వ్యయంతో, 200 మంది బాలికల వసతి సౌకర్యం కొరకు, నూతనంగా నిర్మించిన ఈ వసతిగృహాన్ని, గాంధీజయంతి సందర్భంగా, 2015,అక్టోబరు-2వ తేదీ ఉదయం 10-30 గంటలకు, ప్రారంభించెదరు. [5]
#బధిరుల ఆశ్రమ పాఠశాల, శింగరకొండ రహదారి.
 
===బ్యాంకులు===
#ఆంధ్రా బ్యాంక్.
#బ్యాంక్ అఫ్ ఇండియా.
#యాక్సిస్ బ్యాంక్:- నగర పంచాయతీ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ శాఖను, 2015,అక్టోబరు-14వ తేదీనాడు ప్రారంభించారు. [6]
#బ్యాంక్ ఆఫ్ బరోడా:- అద్దంకి పట్టణంలోని రాంనగర్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన ఈ బ్యాంక్‌శాఖను, 2017,మార్చి-18న ప్రారంభించారు. [17]
 
==సాగు/త్రాగునీటి సౌకర్యం==
రాళ్ళపల్లి చెరువు.
 
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ శ్రీదేవీ భూదేవీ సమేత మాధవస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి (మే నెలలో) నుండి ఐదు రోజులపాటు, నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహించెదరు. మరుసటి రోజున(బహుళ పాడ్యమి నాడు, స్వామివారి ఆలయప్రవేశ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించెదరు. బహుళ విదియ నాడు, ఉత్సవాల ముగింపు సందర్భంగా రాత్రికి స్వామివారికి పుష్పయాగం వైభవంగా నిర్వహించెదరు. స్వామివారికి శ్రీ చక్రస్నానం, మహా పూర్ణాహుతి పూజలు వైభవంగా జరుపుతారు. తరువాత ఒక రోజు భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
#శ్రీ వింధ్యవాసినీ సమేత శ్రీ నగరేశ్వరస్వామివారి ఆలయం (వేయి స్తంభాల గుడి), భవాని కూడలి:- ఈ ఆలయంలో 2015,అక్టోబరు-27వ తేదీ మంగళవారం రాత్రి అయ్యప్ప పీఠం ప్రారంభించారు. ముందుగా 18 మెట్లకు పూజలు నిర్వహించిన తరువాత, కలశస్థాపనగావించారు. అరోజు నుండి ప్రతి రోజూ ఈ పీఠం వద్ద స్వామివారికి, నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించెదరు. ఈదేవాలయంలో ప్రతి సంచత్సరం లగనే, ఈ సంవత్సర గూడా, నవంబరు 12 నుండి 41 రోజులపాటు అయ్యప్ప దీక్షాధారులకు ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించెదరు. [7]
#శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- అద్దంకి పట్టణంలో చారిత్రిక నేపథ్యం కలిగిన ఈ పురాతన శివాలయానికి భక్తుల, దాతల ఆర్థిక సహకారంతో, 30 లక్షల రూపాయల వ్యయంతో, 28 ఆడుగుల ఎత్తయిన ఒక రథాన్ని తయారుచేస్తున్నారు. ఇందుకోసం 20 టన్నుల టేకును కొనుగోలుచేసి రథం తయారీని చేపట్టినారు. 2016లో వచ్చు మహాశివరాత్రికి ఈ రథాన్ని సిద్ధంచేసి, పాత శివాలయం నుండి ఒక అర కిలోమీటరు వరకు ఈ రథాన్ని త్రిప్పవలయునని భక్తుల ఉవాచ. పాత శివాలయంలో, ఈ రథం తయారీ కొరకు, ఆరుగురు వ్యక్తులు, గత 8 నెలలుగా శ్రమించుచున్నారు. [8]
#శ్రీ భద్రకాళీ సమేత శ్రీ కమఠేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ చక్ర సహిత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం.
#శ్రీ ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రం, గాంధీ బొమ్మ కూడలి:- ఈ క్షేత్ర ఏకాదశ వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారం, మహాశివరాత్రి నాడు ప్రారంభించెదరు. ఉదయం ఆరు గంటలకు నగర సంకీర్తన, ఏడు గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, అలంకరణ, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవం, రాత్ర్కి జాగరణ ఉంటుంది. లింగోద్భవ కాలంలో శ్రీ ఊమా సహిత శ్రీ సచ్చిదానందస్వామివారలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, జాగరణ ఉంటుంది. శనివారం ఉదయం శివకల్యాణం, మద్యాహ్నం 12 గంటలకు రుద్రహోమం, పూర్ణాహుతి నిర్వహించెదరు. [15]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 20వ వార్షికోత్సవం, 2016,మార్చి-1వ తెదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహించారు. [12]
#శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం.
#శ్రీ వినాయకస్వామివారి ఆలయం.
#శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- అద్దంకి పట్టణంలో, ఒంగోలు రహదారిపై రాజీవ్ నగర్ లో వేంచేసియున్న ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-24వ తేదీ బుధవారం ఉదయం 11-59 కి, ఈ ఆలయ షష్టమ వార్షికోత్సవం సందర్భంగా, విఘ్నేశ్వరపూజ, చండీ యాగం, ప్రత్యంగిరా హోమం, శ్రీ సుబ్రహ్మణ్య హోమం, నరఘోష యాగం, '''నూతన ఉత్సవ విగ్రహాలకు కళ్యాణోత్సవం ''' నిర్వహించారు. మద్యాహ్నం 12 గంటలకు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [10]
#శ్రీ రామచంద్రస్వామివారి అలయం:- అద్దంకి పట్టణ పరిధిలోని చిన్నగానుగపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో హనుమత్, సీతా, లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 2016,ఫిబ్రవరి-28వ తేదీ మాఘబహుళ పంచమి, ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శాంతికళ్యాణం కన్నులపండువగా సాగినది. [11]
#శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం:- అద్దంకి పట్టణంలోని ఉత్తర బలిజపాలెంలో కొలువైయున్న ఈ పురాతన ఆలయంలో, నృసింహస్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశినాడు (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. [13]
#ఈ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో, '''[[సింగరకొండ]]''' అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014,మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు. [4]
#త్రిశక్తి పీఠం, మాహా బాలా త్రిపురసుందరీ అద్వైత సాధనానిలయం:- స్థానిక దామావారిపాలెంలోని ఈ సంస్థ తొలి వార్షికోత్సవ వేడుకలు, 2016,నవంబరు-25వతేదీ శుక్రవారంతో ముగిసినవి. [14]
#శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం:- అద్దంకి పట్టాంలోని శ్రీరాంనగర్‌లోని ఎస్.టి.కాలనీలో ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా, 2017,జూన్-15వతేదీ గురువారంనాడు గ్రామోత్సవం నిర్వహించారు. 16వతేదీ శుక్రవారంనాడు విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. [18]
 
==అద్దంకి పట్టణ ప్రముఖులు==
ఆశుకవితా చక్రవర్తులుగా ప్రఖ్యాతిచెందిన [[కొప్పరపు సోదర కవులు]] ఈ మండలంలోని [[కొప్పరం]] గ్రామంలో జన్మించారు.
 
==ప్రధాన పంటలు==
ఇక్కడ రకరకాల పంటలు పండిస్తారు. [[పొగాకు]] ఇక్కడ బాగా పండుతుంది.
 
==ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]]
 
==అద్దంకి పట్టణ విశేషాలు==
శ్రీ దాస భారతీయ జానపద కళా క్షేత్రం:- అద్దంకిపట్టణంలో 2015,[[డిసెంబరు]]-20వ తేదీనాడు, ఈ కళాక్షేత్రం ఆవిర్భవించింది. [9]
 
== ఇవి కూడా చూడండి ==