పోరుమామిళ్ల: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మండలము → మండలం (3), typos fixed: పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, → (4), , → , (3), , → , (10)
పంక్తి 1:
'''పోరుమామిళ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక గ్రామం మరియు అదేపేరుగల మండలమునకుమండలంనకు కేంద్రం. ఈ మండలముమండలం [[కడప జిల్లా]] లోనే అతిపెద్ద మండలముమండలం. పిన్ కోడ్ నం. 516 193., ఎస్.టి.డి.కోడ్ = 08569.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-04 |archive-url=https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref>
==గ్రామ చరిత్ర ==
మండలాలేర్పడకముందు [[బద్వేలు]] తాలుకాలో ఉన్న ఈ పట్టణం బద్వేలుకు ఉత్తరరాన 35 కిలోమీటర్ల దూరములో బద్వేలు - [[కంభం]] రాష్ట్ర రహదారిపై ఉంది. పట్టణానికి ఉత్తరము వైపున ఒక పెద్ద చెరువు ఉంది. ఈ చెరువుకట్టపై ఉన్న భైరవస్వామి ఆలయానికెదురుగా రెండు శిలాశాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] చక్రవర్తి, [[మొదటి హరిహర రాయలు]] మరియు [[మొదటి బుక్కరాయలు]] కాలములో అతని కుమారుడు భాస్కర రాయుడు [[ఉదయగిరి]] మండలాధిపతిగా రాజ్యము చేస్తూ ఆ చెరువును కట్టించాడని పేర్కొనబడింది.<ref>ఆంధ్ర సర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.526</ref> ఇది మండల కేంద్రమైన పోరుమామిళ్ళ నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[బద్వేలు]] నుండి 51 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 492 ఇళ్లతో, 1864 జనాభాతో 3564 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 972, ఆడవారి సంఖ్య 892. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 182 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 17. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593003<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516193.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల [[పోరుమామిళ్ళ]] లోను, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు , సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం [[బద్వేలు]] లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల , [[కడప]] లోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
పంక్తి 17:
సంచరాలలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ఆటో సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
== మార్కెటింగు, బ్యాంకింగు ==
గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
పంక్తి 44:
[[వరి]], [[సజ్జలు]], [[ప్రత్తి]]
పోరుమామిళ్ల చెరువు - చరిత్ర
పోరుమామిళ్ల చెరువుకు చరిత్రలో ఆనంతరాజ సాగరామని పేరు.చెరువు కట్ట పైన భైరవుని గుడి ముందు, రెండు ముక్కలుగా పడి ఉన్న శాసనం ప్రత్యేకమైనది .చెరువు నిర్మాణానికి సంబంధించిన అనేక సాంకేతిక, ఆర్థిక విషయాలను ఇది వెల్లడిస్తుంది.
క్రీ.శ.1369, అక్టోబరు 15వ తేదీన విజయనగర ప్రభువైన మొదటి బుక్కరాయలు కుమారుడు భాస్కరుడు (భవదూరుడు) ఉదయగిరి రాజ్యానికి అధిపతిగా ఉన్నపుడు వేయించిన పోరుమామిళ్ల శాసనాన్ని 1903వ సంవర్సరంలో నకలు తీసిన శాసన పరిశోధకులు, దాన్లో విషయాలు చూసి విస్తుబోయారు.మొదటి బుక్కరాయుని మంత్రి ఆనంతరాజని, ఈ చెరువుకు కుమారగిరినాథుని కొడుకైన (బహుశ భాస్కరుని) దేవరాజన్ ను అధికారిగా నియమించారని, అతడే చెరువు నిర్మాణ వ్యవహారాలు, జమాఖర్చులు చూసేవాడని ఉంది.ఈచెరువు పూర్తయిన తర్వాత అనేకమంది బ్రాహ్మణులకు భూములు దానంగా ఇచ్చారని, నందపురానికి చెందిన లింగయ్య మాచనాచార్యుడు ఈ శాసనాన్ని రాశాడని పేర్కొనబడింది.పోరుమామిళ్ల గ్రామానికి తూర్పుగా 4 కీ. మీ. దూరాన ఉన్న ఈ చెరువు కట్ట 11 కీ. మీ.పొడవు,13 మీ. వెడల్పు 12 మీ. ఎత్తు కలిగి ఉందనీ, ఆ కట్టలో నాలుగు చిన్న కొండలు, మూడు మట్టి కట్టలు ఉన్నాయని, లోపల కడప రాళ్లతో బిగించబడిఉందనీ పేర్కొన్నారు.చెరువు కట్ట కింది భాగం 150 అడుగుల వెడల్పుతో దృఢంగా నిర్మించబడింది.పక్కనే ప్రవహిస్తున్న మల్దేవి అనే వాగుతో చెరువు ఎప్పుడూ నిండి నిజంగా సముద్రాన్ని తలపిస్తుంది. ఆనంతరాజ సాగరామని పిలువబడిన ఈచెరువు నిర్మాణానికి ప్రతిరోజు వెయ్యి మంది పనివాళ్ళు 100 ఎడ్లబండ్లు రెండేళ్లపాటు వాడారని, అంటే 7,30,000 మంది 73,000 బళ్ళు, లెక్కలేనంత ధనాన్ని దీనికోసం వాడారని ఆ శాసనంలో ఉంది. ఎలాంటి దోషాలు లేకుండా అనువైనచోట, నిపుణులచేత, ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన ఈ ఆనంతరాజసాగర్ నిర్మాణం విశేషాలు.ఇప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులకే కాక, అమాత్యులకు కూడా మార్గ దర్శనం చేస్తుందనటంలో సందేహం లేదు.
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
*చల్లగిరిగెల రామాలయం
పంక్తి 61:
 
== ప్రముఖులు==
*[[షేక్ దాదపీర్|షేక్ దాదాపీర్]] ఇండో-థాయిలాండ్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైనారు. కొత్తడిల్లీకి చెందిన All India Development Association అను సంస్థ, ఈయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. పర్యావరణ పరిరక్షణ, మూడనమ్మకాలపై వీరు చేసిన విశేషకృషికి, ఈ పురస్కారాన్ని, ఫిబ్రవరి-15 న బ్యాంగ్ కాక్ లో ప్రదానం చేస్తారు.
*[[బి.ఎల్.ఎస్.ప్రకాశరావు]]
 
"https://te.wikipedia.org/wiki/పోరుమామిళ్ల" నుండి వెలికితీశారు