మార్కండేయ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 1:
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''మార్కండేయ పురాణం''', హిందువుల [[అష్టాదశ పురాణములు|అష్టాదశ పురాణాలలో]] ఒకటి [[జైమిని]] ముని మరియు, [[మార్కండేయుడు]] మధ్య జరిగింగ సంవాదముగా వ్రాయబడింది.
 
==విషయాలు==
మార్కండేయ పురాణములో [[శైవులు]], వైష్ణవులు మరియు, మరే ఇతర శాఖల మధ్య వైషమ్యాలు కలుగజేసే విషయాలేమీలేవు. ఈ [[గ్రంథము]] శివునికి, విష్ణువుకూ మరియు, వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉంది.
ఈ గ్రంథము మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభమౌతుంది. దీని మొత్తం పాఠ్యము 134లు అధ్యాయాలు విభజించబడి ఉంది. 50-97 అధ్యాయాలలో పద్నాలుగు మన్యంతరాల గురించిన వివరాలు ఉన్నాయి. అందులోని పదమూడు అధ్యాయాలను (78-90) కలసికట్టుగా దేవీ మహాత్మ్యము (ఆది దేవత యొక్క స్తుతి) అంటారు. 108 నుండి 133 వరకు అధ్యాయాలలో పౌరణిక వంశాల గురించిన వివరాలు ఉన్నాయి.<ref>{{Cite web |url=http://www.urday.com/markandeya.htm |title=ఉర్దయ్.కామ్ లో మార్కండేయపురాణం పూర్తి పాఠం |website= |access-date=2008-03-14 |archive-url=https://web.archive.org/web/20090228221612/http://urday.com/markandeya.htm |archive-date=2009-02-28 |url-status=dead }}</ref>
 
"https://te.wikipedia.org/wiki/మార్కండేయ_పురాణం" నుండి వెలికితీశారు