వాసిరెడ్డి సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) చి ఐ.చిదానందం (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్బ్యాక్ |
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 36:
}}
'''వాసిరెడ్డి సీతాదేవి''' ([[ఆంగ్లం]]: Vasireddy Seethadevi) ([[డిసెంబర్ 15]], [[1933]] - [[ఏప్రిల్ 13]], [[2007]]) ప్రసిద్ధ తెలుగు నవలా
==జీవిత సంగ్రహం==
ఈమె [[గుంటూరు]] జిల్లా [[చేబ్రోలు]]లో ఆమె జన్మించింది. ఈమె తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య
ఈమె [[నక్సలిజం]] గురించి [[1982]] సంవత్సరంలో రచించిన ''మరీచిక'' నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత [[ఆరుద్ర]] వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై [[హైకోర్టు]] కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన ''మట్టి మనిషి'' (2000) నవల 14 భాషలలోకి అనువదించబడింది.
|