వాసిరెడ్డి సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి ఐ.చిదానందం (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''వాసిరెడ్డి సీతాదేవి''' ([[ఆంగ్లం]]: Vasireddy Seethadevi) ([[డిసెంబర్ 15]], [[1933]] - [[ఏప్రిల్ 13]], [[2007]]) ప్రసిద్ధ తెలుగు నవలా మరియు, కథా రచయిత్రి..
 
==జీవిత సంగ్రహం==
ఈమె [[గుంటూరు]] జిల్లా [[చేబ్రోలు]]లో ఆమె జన్మించింది. ఈమె తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య మరియు, రంగనాయకమ్మ. చిన్నతనంలోనే [[చెన్నై]] చేరుకున్నారు. ఈమె చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేట్ గా [[హిందీ భాష|హిందీ]] ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. మరియు, ఎమ్.ఎ. పూర్తిచేశారు. ఈమె రచించిన మొదటి నవల ''జీవితం అంటే'' (1950) మరియు, తొలి కథ ''సాంబయ్య పెళ్ళి'' (1952). అప్పటినుండి ఈమె సుమారు 39 పైగా [[నవల]]లు మరియు, 100 పైగా [[కథ]]లు రచించారు.
 
ఈమె [[నక్సలిజం]] గురించి [[1982]] సంవత్సరంలో రచించిన ''మరీచిక'' నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత [[ఆరుద్ర]] వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై [[హైకోర్టు]] కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన ''మట్టి మనిషి'' (2000) నవల 14 భాషలలోకి అనువదించబడింది.