తిలోత్తమ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10:
}}
'''
== జననం ==
మహాభారతం యొక్క ఆది పర్వంలో దైవర్షి [[నారదుడు]], [[పాండవులు|పాండవుల]]<nowiki/>కు అప్సరస తిలోత్తమ కారణంగా సుంద ఉపసుంద అనే రాక్షస సోదరులు మరణించిన కథను చెబుతాడు. పాండవుల మధ్య గొడవలకు [[ద్రౌపది]] కూడా ఒక కారణం కావచ్చని హెచ్చరించాడు. సుంద, ఉపసుంద ఇద్దరూ [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుని]] వంశ రాక్షసుడు నికుంభ కుమారులు. రాజ్యం, మంచం, ఆహారం, ఇల్లు, సింహాసనం మొదలైనవి అన్ని వారు ప్రతిదీ పంచుకుంటూ విడదీయరాని బంధంగా కలిసివున్నారు. ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న కోరికతో ఆ సోదరులు [[వింధ్య పర్వతాలు|వింధ్య పర్వతాల]]<nowiki/>పై తపస్సు చేసి, బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నారు. 'తాము ఏ రూపం కోరుకుంటే ఆ రూపంలోకి మారిపోవడం, ఏ మాయ చేయాలన్నా ఆ మాయను చేయగలగడం, అన్యుల చేతుల్లో చావకుండా ఉండడం' వంటి వరాలు కోరారు. బ్రహ్మ వాటిని ప్రసాదించాడు.
[[File:The Churning of the Milky Ocean.jpg|thumb|పాల సముద్ర మధనంలో సముద్రం నుండి ఉద్బవించిన అప్సరసలు.]]
పంక్తి 24:
తిలోత్తమ తన మునుపటి జన్మలో కుబ్జా అనే అందవిహీనమైన వితంతువు అని పద్మ పురాణం వివరిస్తుంది. కుబ్జా ఎనిమిదేళ్లుగా పూజలు చేసిగా మరుసటి జన్మతో తిలోత్తమగా జన్మించి, స్వర్గానికి అప్సరస అయింది.<ref>{{cite book|last=Williams|first=George Mason |title=Handbook of Hindu mythology|year=2003|publisher=ABC-CLIO|page=282}}</ref>
బ్రహ్మ వైవర్త పురాణంలో తిలోత్తమ [[చంద్రుడు|చంద్రుని]] దగ్గరకు వెళ్తున్నప్పుడు [[బలి చక్రవర్తి]] మనవడు సాహసికుడు ఆపినపుడు, వారి ప్రేమవల్ల కలిగిన అల్లరితో తపోభంగమైన [[దుర్వాసుడు]], సాహసికుడిని [[గాడిద]]
== మూలాలు ==
|