జానమద్ది హనుమచ్ఛాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జానమద్ది హనుమచ్ఛాస్త్రి''' ఒక విశిష్టమైన తెలుగులో బహు గ్రంథ రచయిత.
 
ఇతడు [[ సెప్టెంబరు 5]], [[1926]] లో [[అనంతపురం]] జిల్లా [[రాయదుర్గం]] లో జన్మించాడు.
1946లో బళ్ళారిలోని[[బళ్ళారి]]లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కడపలో[[కడప]]లో [[సి.పి.బ్రౌన్]] స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి10పాటుపడి 10 లక్షల రూపాయిల విరాళాలు సేకరించారు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. శాస్త్రిగారు ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను సేకరించి బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
 
జానుమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసారు. 16 గ్రంథాలు వెలువరించారు. మా సీమకవులు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2, కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు రసవద్ఘట్టాలు, మన దేవతలు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, సి.పి.బ్రౌన్ చరిత్ర మొదలైన గ్రంథాలు ప్రచురించారు.
 
శాస్త్రి గారికి అనేక అవార్డులు లభించయిలభించాయి. గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్దుఅవార్డు, అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు, ధర్మవరం కళాజ్యోతి వారి సిరిసి ఆంజనేయులు అవార్డు, కడప సవేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు, మదనపల్లి భరతముని కళారత్న అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం, బెంగుళూరులో అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం వంటి అనేక పురస్కారాలు వీరికి లభించాయి.
 
==మూలాలు==