సింహగిరి వచనములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:వైష్ణవ మతం ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
చిన్న అక్షర దోషం ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 3:
ఇందులోని ప్రతి వచనం ‘దేవా!’ అనే సంబోధనతో మొదలై ‘సింహగిరి నరహరి నమోనమో దయానిధీ’ అనే మకుటంతో ముగుస్తుంది. రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు. కృష్ణమాచార్యులు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు.
శ్రీకాంత కృష్ణమాచారి 13వ శతాబ్దానికి చెందిన వాగ్గేయకారుడు.
ఈ సింహగిరి నరహరి వచనములను [[బాలాంత్రపు రజనీకాంతరావు]] గారు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంగా భక్తి రంజని కార్యక్రమంలో గానంచేశారు.<ref>{{cite web |last1=బాలాంత్రపు రజనీకాంతరావు |title=భక్తి రంజని |website= www.youtube.com| url= https://www.youtube.com/watch?v=VCzDSOAp9rQ |publisher=ఆకాశవాణి |accessdate=14 January 2021}}</ref>
|