నరనారాయణులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[నరసింహావతారము|నరసింహ అవతారము]] దాల్చి [[హిరణ్యకశ్యపుడు|హిరణ్యకశ్యపుడిని]] సంహరించిన శ్రీహరి అవతారములొని నర రూపము నరుడి గా మరియు సింహ రూపము నారాయణునిగా విడిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి.వీరివురు బదరికాశ్రములొ తపస్సు చేసుకొనిడివారు. [[ఇంద్రుడు]] వారి తపస్సు బంగం చేయుట కొఱకు అప్సరసలను పంపుతారు. నారాయణుడు తన తొడ గీటి అప్సరసల కంటే సుందరమైన కాంతను [[ఊర్వశి]] ని సృష్టిస్తాడు. తొడ (ఊరువు) నుండి పుట్టినది కావున ఊర్వశి అనిఒ పేరు కలిగింది. నరనారాయణులు సహస్రకవచుని 999 కవచాలు ఛేధిస్తారు. ఆ సమయములొ వారు తపస్సు మార్చి మార్చి చేశారు. ఒకరు యుద్ధము చేయి సమయమున మరొకరు తపస్సు చేయిట , మరొకరు తపస్సు చేయి సమయమున ఇంకొకరు యుద్ధము చేయిట జేసి 999 కవచములు ఛేధిస్తారు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
[[en:Nara-Narayana]]
"https://te.wikipedia.org/wiki/నరనారాయణులు" నుండి వెలికితీశారు