నిడదవోలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) partial copy edit, డైరెక్టరీ సమాచార తొలగించు/కుదించు |
||
పంక్తి 1:
[[దస్త్రం:GaneshChowk-nidadavole.JPG|thumb|గణేష్ చౌక్, నిడదవోలు]]▼
'''నిడదవోలు''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్టం [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లా లోని పట్టణం ▼
{{Infobox India AP Town}}
▲'''నిడదవోలు''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్టం [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లా లోని పట్టణం.
==చరిత్ర==
▲[[దస్త్రం:GaneshChowk-nidadavole.JPG|thumb|గణేష్ చౌక్, నిడదవోలు]]
నిడదవోలును పూర్వం ''నిరవద్యపురం'' అని పిలిచేవారు. 14వ శతాబ్దంలో అనవోతారెడ్డి జయించేవరకు నిడదవోలును [[వేంగి చాళుక్యులు]] పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత అతని సోదరుడు అనవేమారెడ్డి నిడదవోలును తన రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటులతో]] జరిగిన యుద్ధంలో రెండవ చాళుక్య భీముడు యీ నగరంలోనే విజయసారథిగా పేరుపొందాడు.తూర్పు చాళుక్య కాకతీయ "నిరవద్య పుర" సంక్షిప్త చరిత్ర ఇదే నేటి నిడదవోలు. మెకంజీ కైఫీయతును బట్టి నిడదవోలు చాలా ప్రాచీన నగరం. చాళుక్య పరిపాలనతో ఇది "నిరవద్య పురము "గా ఖ్యాతి గాంచిన జలదుర్గం. దీనినే కేంద్రంగా చేసుకొని అనేకమంది చాళుక్యరాజులు తమ రాజ్యాన్ని విస్తరింప చేసారు. [[విష్ణుకుండినులు|విష్ణుకుండినుల]] వేంగిని చాళుక్య [[రెండవ పులకేసి]] ధ్వంసం చేసి తమ్మునికి కృష్ణ గోదావరి మధ్య ప్రాంతం అప్పగించాడు. ఆ కుబ్జవిష్ణువర్ధనుడే [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్య]] మూలపురుషుడు. వారికి ప్రధాన జలదుర్గం నిరవద్యపురం.
[[File:ChinnaKaasiRevu-nidadavole.JPG|thumb|చినకాశీరేవు, నిడదవోలు]]
Line 22 ⟶ 24:
[[బొమ్మ:Dasanjaneya swami devasthanam nidadavole.JPG|thumb|దాసాంజనేయ స్వామి దేవాలయం]]
నిడదవోలును వ్యవసాయపరంగా ఆదుకొనేది [[విజ్జేశ్వరం]] గుండా [[గోదావరి]] నది నుంచి వచ్చే ముఖ్యమైన కాలువ. ఇది నిడదవోలు గుండా ప్రవహిస్తూ వరిచేలకు నీరు అందిస్తోంది. నిడదవోలులో ఈ కాలువ ఒడ్డున కల ప్రాంతాన్ని చినకాశిరేవు అని పిలుస్తారు. చినకాశిరేవులో ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. [[గ్రామదేవత]] అయిన నంగాలమ్మ గుడికుడా చినకాశిరేవులో ఉంది.
===నిడదవోలు రైల్వే కూడలి===
Line 35 ⟶ 37:
===నిడదవోలు సంత (మార్కెట్)===
నిడదవోలులోని ముఖ్య వ్యాపార దుకాణాలన్నీ సంత మార్కెట్ దగ్గర ఉండేవి. సంత మునిసిపల్ కార్యాలయం దగ్గర ఉండేది. ఇప్పుడు దానిని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరున్న అంబేద్కర్ బొమ్మ ప్రాంతానికి తరలించారు.
==ముఖ్యమైన కూడళ్ళు==
Line 43 ⟶ 46:
# పాటిమీద ( గణేష్ ఛౌక్ ) సెంటరు
# బస్టాండ్ సెంటరు
==జనగణన గణాంకాలు==
2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 43,809.
==పరిపాలన==
[[నిడదవోలు పురపాలక సంఘం]] పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
==దేవాలయాలు==
Line 68 ⟶ 62:
# కొట సత్తెమ్మ దేవాలయం
==ప్రముఖులు==
* [[బాలాంత్రపు రజనీకాంతరావు]]
*[[స్థానాపతి రుక్మిణమ్మ]]
*[[మద్దిరాల సత్య వేణు శర్మ]]
== మూలాలు ==
|