ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

వర్గాన్ని చేర్చాను
బొమ్మలు చేర్చాను
పంక్తి 1:
[[ఫైలు:Enugula Veeraswamayya 1.jpg|right|thumb|200px]]
[[ఫైలు:Enugula Veeraswamayya 2.jpg|right|thumb|200px]]
'''ఏనుగుల వీరాస్వామయ్య''' ([[1780]] - [[1836]]) తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు [[కాశీయాత్ర చరిత్ర]] విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధులు.
 
Line 5 ⟶ 7:
 
==బాల్యం==
 
ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీవత్స గోత్రంలో 1780 ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు సామయమంత్రి. 9వ యేటనే వీరాస్వామయ్య తండ్రి గతించాడు. వారి కుటుంబం కొన్ని తరాలుగా మద్రాసులో వుండేది.
 
Line 23 ⟶ 24:
 
==పాండిత్యం==
 
ఆంగ్ల విద్య, పాశ్చాత్య విజ్ఞానాల అవుసరం వీరాస్వామయ్య బాగా గుర్తించాడు. అప్పటికి విశ్వవిద్యాలయాలు లేవు. కొద్దిపాటి కళాశాలలు కూడా లేవు. ఆ కాలంలోనే తన పలుకుబడితో "హిందూ లిటరరీ సొసైటీ" స్థాపించి వీరాస్వామయ్య ఆధునిక విద్యకు బాట వేశాడు. మద్రాసులో విశ్వవిద్యాలయం స్థాపించాలనే భావనకు ఈ చర్య పునాది వేసింది. (ఇదంతా లార్డ్ మెకాలేకు చాలా ముందుకాలం.)