సమాచార హక్కు: కూర్పుల మధ్య తేడాలు

చి ఈనాడు తాత్కాలిక లింకులు తొలగించు
చి తీరు మార్పు
పంక్తి 26:
'''సమాచారము కోరుచూ నేరుగా సంబంధిత కేంద్ర సమాచార కమిషన్/రాష్ట్ర సమాచార కమిషన్ వారికి దరఖాస్తు చేయరాదు.'''
 
==అమలుపై సమీక్ష, విమర్శలు==
== స.హ. చట్టం అమల్లో రాష్ట్రాల కమీషనర్లే కీలకం ==
=== అమల్లో లోపాలు ===
* దరఖాస్తు రుసుం నగదు రూపంలో కూడా చెల్లించడానికి స.హ.చట్టం అవకాశం కల్పిస్తున్నా దరఖాస్తు తిరస్కరణతో చట్టాన్ని చట్టుబండలు చేస్తున్నారు. *అధికారులు తాము ఇవ్వదలచుకున్న సమాచారాన్నే ఇస్తున్నారు. స్పష్టంగా అడిగినా కోరిన సమాచారాన్ని ఇవ్వడం లేదు.
*అధికారులు తాము ఇవ్వదలచుకున్న సమాచారాన్నే ఇస్తున్నారు. స్పష్టంగా అడిగినా కోరిన సమాచారాన్ని ఇవ్వడం లేదు.
* అడిగిన సమాచారంతో పాటు ఆ సమాచారం సకాలంలో పొందే హక్కు సమాచార హక్కు చట్టం కల్పించింది. దరఖాస్తు చేయడంలో లోపాలను, అస్పష్టతను ఆసరాగా తీసుకుని అధికారులు నెలల తరబడి తిప్పించుకుంటున్నారు.
* సుపరిపాలన కేంద్రం సహకారంతో చేసే ప్రయత్నాలు వెబ్‌సైట్‌కే పరిమితమయ్యాయి.పూర్తిస్థాయిలో దరఖాస్తు నింపలేదని, సరైన సమాచారం అందులో పేర్కొనలేదని 65 శాతం దరఖాస్తులను ముందుగానే తిరస్కరిస్తున్నారు.
* సమాచారం ఇవ్వడం ఇష్టంలేని అధికారులు కమిషన్ ముందు కూడా డొంక తిరుగుడు సమాధానాలతో సహనపరీక్ష పెడుతున్నారు. సమాచారం ఇస్తామని విచారణ సమయంలో అంగీకరించి తర్వాత మొండికేస్తున్నారు.
* అప్పీల్ చేస్తే షోకాజ్ నోటీసులిచ్చి రెండోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
 
=== స.హ. చట్టం అమల్లో రాష్ట్రాల కమీషనర్లే కీలకం ===
ఒకప్పటి కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వజహత్ హబీబుల్లా అభిప్రాయాలు:
* ఏ రాష్ట్రమూ ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. అప్పీళ్ల విషయంలో చురుగ్గా వ్యవహరించే కొందరు కమిషనర్ల పర్యవేక్షణలో ఉన్న ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం మెరుగ్గా అమలు అవుతోంది.పాత్రికేయులు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడే పరిశోధనాత్మక జర్నలిజానికి పూనుకోవాలి.
Line 34 ⟶ 43:
* పీఐవోలు, అప్పిలేట్ అధికారుల్లో అవగాహన పెరగకపోవడానికి సమాచార అధికారికి దస్త్రాలు నమోదు చేయడం, వాటిని కార్యాలయాల్లో ప్రదర్శించడానికే సమయం సరిపోతోంది. కిందిస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వలేకున్నారు.
 
== సహ చట్టం వివరణలు ==
== అమల్లో లోపాలు ==
==అదనపు ఫీజు===
* దరఖాస్తు రుసుం నగదు రూపంలో కూడా చెల్లించడానికి స.హ.చట్టం అవకాశం కల్పిస్తున్నా దరఖాస్తు తిరస్కరణతో చట్టాన్ని చట్టుబండలు చేస్తున్నారు. *అధికారులు తాము ఇవ్వదలచుకున్న సమాచారాన్నే ఇస్తున్నారు. స్పష్టంగా అడిగినా కోరిన సమాచారాన్ని ఇవ్వడం లేదు.
సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయకూడదని సమాచార ప్రధాన కమిషనర్‌ తేల్చి చెప్పారు.<ref>ఈనాడు వార్త 9.11.2009 </ref> ఢిల్లీ పోలీసులతో సహా పలు ప్రభుత్వ ఏజన్సీలు అదనపు ఫీజు పేరుతో లక్షల రూపాయల్ని డిమాండు చేస్తున్నాయి.సాధారణంగా దరఖాస్తు రుసుం 10 రూపాయలు వసూలు చేయాలి. ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి రూ. 2 చొప్పున ఫోటోస్టాట్‌ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు.కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుస్తకాలు, మ్యాప్‌లు, ప్లాన్లు, డాక్యుమెంట్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుంను దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేయవచ్చు. అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయ్యే ఖర్చుల్ని కూడా దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది.
* అడిగిన సమాచారంతో పాటు ఆ సమాచారం సకాలంలో పొందే హక్కు సమాచార హక్కు చట్టం కల్పించింది. దరఖాస్తు చేయడంలో లోపాలను, అస్పష్టతను ఆసరాగా తీసుకుని అధికారులు నెలల తరబడి తిప్పించుకుంటున్నారు.
== ప్రభుత్వాధికారుల ఆస్తి వివరాలు పరిధిలో లేదు==
* సుపరిపాలన కేంద్రం సహకారంతో చేసే ప్రయత్నాలు వెబ్‌సైట్‌కే పరిమితమయ్యాయి.పూర్తిస్థాయిలో దరఖాస్తు నింపలేదని, సరైన సమాచారం అందులో పేర్కొనలేదని 65 శాతం దరఖాస్తులను ముందుగానే తిరస్కరిస్తున్నారు.
* సమాచారం ఇవ్వడం ఇష్టంలేని అధికారులు కమిషన్ ముందు కూడా డొంక తిరుగుడు సమాధానాలతో సహనపరీక్ష పెడుతున్నారు. సమాచారం ఇస్తామని విచారణ సమయంలో అంగీకరించి తర్వాత మొండికేస్తున్నారు.
* అప్పీల్ చేస్తే షోకాజ్ నోటీసులిచ్చి రెండోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
 
== సహ చట్ట స్ఫూర్తిని దెబ్బతీస్తున్న ఐ.ఎ.ఎస్ అధికారులు ==
కోట్లాది ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించుకున్న సమాచార హక్కు చట్టాన్ని సివిల్ సర్వీసుల అధికారులు ఉల్లంఘిస్తూ రాజ్యాంగ విలువల్ని ధిక్కరిస్తున్నారని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ క్యాంపెయిన్ ప్రతినిధులు ఆరోపించారు. <ref>ఈనాడు వార్త 21.10.2009 </ref> ఐ.ఎ.ఎస్ అధికారులు తమ ఉద్యోగాల ద్వారా లభించే ఆదాయం, ఇతర ప్రయోజనాలను వ్యక్తిగత కోణాల్లోంచి మాత్రమే చూస్తున్నారని, ప్రజలు కోరినప్పుడు వాటిని బయటపెట్టాల్సిన బాధ్యతను నిర్లక్ష్యంగా తొక్కిపెట్టి సహచట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. ఆలిండియా సర్వీసుల (విధుల నిర్వహణ) చట్టం -1968 లోని 16వ నిబంధన ప్రకారం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్ అధికారులు తమ స్థిరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందన్నారు. కానీ గడువు దాటి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకూ కొద్ది మంది అధికారులు తమ వివరాలను వెల్లడించడం లేదని ఆరోపించారు. కొందరు అధికారులైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఆ స్థలాల్ని తమ పేర్లమీద రిజిష్టర్ చేయించుకున్నారని విమర్శించారు. ఇందుకు స్పందించిన పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు ఉన్నతాధికారుల ఆస్తుల వివరాలు అడిగే హక్కు లేదని తేల్చిచెప్పారని ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధానమంత్రి, పార్టమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తమ ఆస్తుల వివరాలు ప్రజల ముందుంచుతున్న సంగతి మరిచిపోవద్దన్నారు. ఈ విషయంలో ఐఏఎస్‌లు మినహాయింపు కాదని అన్నారు. సమాచారం అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని రికార్డులనూ సమాచార కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని వారు డిమాండ్ చేశారు.
 
== సహ చట్టం కింద అదనపు వసూళ్లు తగవు ==
సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయకూడదని సమాచార ప్రధాన కమిషనర్‌ తేల్చి చెప్పారు.<ref>ఈనాడు వార్త 9.11.2009 </ref> ఢిల్లీ పోలీసులతో సహా పలు ప్రభుత్వ ఏజన్సీలు అదనపు ఫీజు పేరుతో లక్షల రూపాయల్ని డిమాండు చేస్తున్నాయి.సాధారణంగా దరఖాస్తు రుసుం 10 రూపాయలు వసూలు చేయాలి. ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి రూ. 2 చొప్పున ఫోటోస్టాట్‌ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు.కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుస్తకాలు, మ్యాప్‌లు, ప్లాన్లు, డాక్యుమెంట్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుంను దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేయవచ్చు. అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయ్యే ఖర్చుల్ని కూడా దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సమాచార_హక్కు" నుండి వెలికితీశారు