ఇంటర్మీడియట్ విద్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) |
||
పంక్తి 45:
==ఇంటర్మీడియట్ ఫలితాలు==
===సీనియర్ ఇంటర్ మార్చి 2012 ఫలితాలు ===
పరీక్షలకు జనరల్ (రెగ్యులర్)లో 7,56,459 మంది విద్యార్థులు హాజరుకాగా4,41,966 (58.43%)మంది ఉత్తీర్ణులయ్యారు. మార్కు ల ఆధారంగా జనరల్ (రెగ్యులర్)లో 2,04,263 (46.22%) మంది 'ఎ' గ్రేడ్ (75%, అంతకన్నా ఎక్కువ) సాధించారు. 1,40,126 (31.71%) మంది 'బి' గ్రేడ్ (60-75%), 69,307 మంది (15.68%) 'సి' గ్రేడ్ (50-60%), 28,270 (6.40%) మంది 'డి' గ్రేడ్ (35-50%) పొందారు. మొత్తంగా 58.43 శాతం ఉత్తీర్ణత బాలికల్లో 61,25%, బాలురలో 55.94% గా నమోదైంది. జిల్లాల వారీగా ఫలితాలు పరిశీలిస్తే కృష్ణా జిల్లా 74 శాతంతో మొదటిదిగా నిజామాబాద్ 43 శాతంతో అట్టడుగున నిలిచాయి.
===2011 ఇంటర్ ద్వితీయ===
2011 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు , ఉత్తీర్ణతలో బాలుర కంటే మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,97,495 మంది పరీక్షలు రాయగా 4,48,281 (63.27%) మంది ఉత్తీర్ణులయ్యారు.<ref>[http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/29042011/6 సాక్షి లో వార్త] </ref> గతేడాదికంటే ఈ సంవత్సరం 1.42 శాతం తక్కువ.
|