రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 4:
వేద కాలం నుండి మధ్య యుగం వరకూ [[క్షత్రియులు]] భారత దేశంలో చాలా ప్రాంతాలను పాలించారు. ఉత్తర భారత దేశంలో [[రాజస్థాన్]] ను పాలించిన క్షత్రియులను [[రాజపుత్రులు]](Rajputs) అని అన్నట్లే దక్షిణ భారత దేశంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన క్షత్రియులను ఆంధ్ర క్షత్రియులు అని అనడం కద్దు. ఆంధ్ర దేశాన్ని క్రీస్తు పూర్వం నుండీ ఆంధ్ర క్షత్రియులు శతాబ్దాల పాటూ పాలించారు. వీరు [[బ్రాహ్మణులు]], [[భట్ట రాజులు]] వంటి వారిని మంత్రులుగా, పూజారులుగా, ఆస్థాన కవులుగా నియమించుకొనేవారు. సైన్యంలో దూర్జయ ([[కమ్మ]]), [[బోయ]], పల్లీలు వంటి కులాలవారిని సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా, సామంతులుగా నియమించుకొనేవారు. ఫ్రెంచి, బ్రిటీషు, మహమ్మదీయుల దాడులతో క్షత్రియ సామ్రాజ్యాలు అంతమయ్యాయి.
ఈ సామ్రాజ్యాల వంశస్తులు మాత్రం నేడు గొదావరి జిల్లాలలో [[రాజు]]లుగా పిలువబడుచున్నారు. గృహనామాలు, మరియు గోత్రాల పేర్లు బట్టి వీరిని గుర్తుబట్టవచ్చును. వీరి పేర్ల చివర సాధారణంగా రాజు లేక వర్మ అని ఉంటుంది. క్షాత్రమున్న వాడు క్షత్రియుడని వాదించే క్షత్రియేతరులు ఉన్నప్పటికీ
==రాజ వంశాలు==
|