నిడుదవోలు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మొలక చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నిడుదవోలు వేంకటరావు''' సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. వీరు విజయనగరం మహారాజా కళాశాలలో బి.ఏ. పట్టభద్రులైనారు. వీరు పిఠాపురం రాజావారి [[శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు]] నిర్మాణంలోను, రాజావారి కళాశాలలో కొంతకాలం పనిచేశారు. అనంతరం మద్రాసులోని ప్రాచ్య పరిశోధన సంస్థలోని ఆంధ్ర శాఖలో చేరి క్రమేపీ ఆ శాఖకు అధ్యక్షులైరి. వీరు [[పరవస్తు చిన్నయసూరి]] జీవితచరిత్ర మరియు [[కొప్పరపు సోదర కవుల చరిత్ర]] లను రచించిరి.
 
==మూలాలు==