బైరెడ్డి శబరి
బైరెడ్డి శబరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. బైరెడ్డి శబరి 2024 భారత సాధారణ ఎన్నికలలో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించింది.[1] బైరెడ్డి శబరి తెలుగు దేశం పార్టీ కి చెందిన రాజకీయ నాయకురాలు. [1] ఆమె 2024 జూన్ 22న లోక్సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నియమితురాలైంది.[2][3]
బైరెడ్డి శబరి | |||
పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | పోచా బ్రహ్మానంద రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | నంద్యాల లోక్సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1984 జూన్ 4 | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి | ||
జీవిత భాగస్వామి | శివచరణ్ రెడ్డి | ||
పూర్వ విద్యార్థి | ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
వ్యక్తిగత జీవితం
మార్చుబైరెడ్డి శబరి ప్రముఖ రాజకీయ నాయకుడు బై రెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె మూడు సార్లు టీడీపీ ఎమ్మెల్యే బై రెడ్డి శేషశయన రెడ్డి మనవరాలు. [4]
విద్య.
మార్చుఆమె వృత్తిరీత్యా రేడియాలజిస్ట్. [5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Election Commission of India". results.eci.gov.in. Election Commission of India. Retrieved 5 June 2024.
- ↑ Eenadu (23 June 2024). "లోక్సభలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు". Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
- ↑ India Today (13 July 2024). "Doctors | Healthy corps" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ "Telugu Desam leaders desert cadre in Kurnool district". The New Indian Express. Retrieved 6 June 2024.
- ↑ "DR BYREDDY SHABARI (Winner)". myneta.info. Retrieved 6 June 2024.