భీశెట్టి అప్పారావు

భీశెట్టి అప్పారావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు. అతను అనకాపల్లి శాసనసభ్యునిగా 1955 శాసనసభ ఎన్నికలలో గెలుపొందాడు.[1]

1910 లో అనకాపల్లి లోని గవరపాలెం లో జన్మించారు.

భీశెట్టి అప్పారావు
In office
1955–1962
అంతకు ముందు వారుకొడుగంటి గోవిందరావు
వ్యక్తిగత వివరాలు
జననం1910
గవరపాలెం(అనకాపల్లిపట్టణం)

విద్యాభ్యాసం , ఉద్యోగం,రాజకీయాలు: మార్చు

మూడవ ఫారం వరకు చదివారు.కొంతకాలం జమ్‌షడ్‌పూర్ టాటా ఫ్యాక్టరీలో ఉద్యోగం 7 సంవత్సరములు ట్రేడ్ యూనియన్ కార్యకర్త, గీత సత్యాగ్రహంలో జైలుశిక్ష.ఈయన 1955 లో అనకాపల్లి అసెంబ్లీకి ఎన్నికైనారు.[2]

సంవత్సరం నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ పేరు ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ పేరు ఓట్లు
1955 అనకాపల్లి భీశెట్టి అప్పారావు KLP 19957 కొడుగంటి గోవిందరావు CPI 19304

మూలాలు: మార్చు

  1. "Andhra Pradesh Assembly Election Results in 1955". Elections in India. Retrieved 2023-09-13.
  2. "పుట:Aandhrashaasanasabhyulu.pdf/26 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2023-08-10.