మంగళం (తిరుపతి)

ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, తిరుపతి (పట్టణ) మండల జనగణన పట్టణం

మంగళం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా , తిరుపతి పట్టణ మండలం లోని జనగణన పట్టణం.[1]

మంగళం
—  జనగణన పట్టణం  —
మంగళం is located in Andhra Pradesh
మంగళం
మంగళం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°39′01″N 79°27′53″E / 13.650219°N 79.464813°E / 13.650219; 79.464813
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం తిరుపతి పట్టణ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 10,116
 - పురుషుల 5,023
 - స్త్రీల 5,093
 - గృహాల సంఖ్య 2,471
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 19,318 జనాభా ఉంది, అందులో 9,573 మంది పురుషులు కాగా, 9,745 మంది స్త్రీలు ఉన్నారు.పట్టణ పరిధిలో మొత్తం 4,920 గృహాలు ఉన్నాయి. [2] 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2213, ఇది మంగళం (CT) మొత్తం జనాభాలో 11.46 %. స్త్రీ లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 1018గా ఉంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939తో పోలిస్తే మంగళం పట్టణ బాలల లింగ నిష్పత్తి దాదాపు 985గా ఉంది. అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 73.72 % ఎక్కువ. మంగళంలో పురుషుల అక్షరాస్యత దాదాపు 82.01% కాగా స్త్రీల అక్షరాస్యత 65.62%.

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా - మొత్తం 10,116 - అందులో పురుషుల 5,023 - స్త్రీలు 5,093 - గృహాల సంఖ్య 2,471

మూలాలు మార్చు

  1. "Villages & Towns in Tirupati Urban Mandal of Chittoor, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-29.
  2. "Mangalam Census Town City Population Census 2011-2022 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-29.

వెలుపలి లంకెలు మార్చు