మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము

మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము 1982 అక్టోబరు 2న విడుదలైన తెలుగు సినిమా. జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్.ఎల్.ఎన్.విజయనగర్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఆర్.నాగ్ దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, చంద్రకళ, జె.వి.రమణమూర్తి ప్రధాన తారాగణంగా నటించగా చిట్టిబాబు సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రానికి 1981లో విడుదలైన శ్రీ రాఘవేంద్ర వైభవ అనే కన్నడ సినిమా ఆధారం.

మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • స్టూడియో: జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్
  • దర్శకత్వం: ఎం.ఆర్.నాగ్
  • నిర్మాత: ఆర్.ఎల్.ఎన్ విజయనగర్
  • సమర్పించినవారు: లక్ష్మి ఆర్. విజయనగర్
  • సంగీతం: చిట్టిబాబు

మూలాలు మార్చు

  1. "Mantralaya Sri Raghavendra Vaibavamu (1982)". Indiancine.ma. Retrieved 2020-09-07.