మాచెర్ల రైల్వే స్టేషను
మాచెర్ల రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: MCLA) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా లోని మాచెర్ల లో ఒక భారతీయ రైల్వే స్టేషను. మాచెర్ల రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది.[1]
మాచెర్ల రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
General information | |
ప్రదేశం | పిడబ్ల్యుడి కాలనీ రోడ్, మాచెర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
అక్షాంశరేఖాంశాలు | 16°29′N 79°26′E / 16.48°N 79.43°E |
యాజమాన్యం | భారత ప్రభుత్వం |
నిర్వహించేవారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | నడికుడి–మాచర్ల రైలు మార్గము |
ప్లాట్ఫాములు | 1 |
Construction | |
Structure type | భూమి మీద (టెర్మినస్) |
Accessible | ![]() |
Other information | |
స్టేషన్ కోడ్ | MCLA |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజను |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Efforts are on to restore railway track - Times of India". Retrieved 18 September 2016.
బయటి లింకులు
మార్చుఅంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే | Terminus |