మానస్ జాతీయ అభయారణ్యం
మానస్ జాతీయ అభయారణ్యం (ఆంగ్లం : Manas National Park), ఒక జాతీయ వనం, యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటింపబడింది. ఇది అస్సాం రాష్ట్రంలో హిమాలయాల పాదాల చెంత , భూటాన్లో కొంత విస్తరించి ఉంది. ఇందులో అస్సాం తాబేళ్ళు, కుందేళ్ళు, బంగారు లంగూర్లు మరియ్ పిగ్మీ హాగ్ లు ఉన్నాయి.
మానస్ జాతీయ అభయారణ్యం | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | ప్రకృతిసిద్ధ |
ఎంపిక ప్రమాణం | vii, ix, x |
మూలం | 338 |
యునెస్కో ప్రాంతం | ఆసియా , ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 1985 (9వ సమావేశం) |
అంతరించిపోతున్న సంస్కృతి | 1992 |
మానస్ జాతీయ వనం | |
---|---|
IUCN category II (national park) | |
ప్రదేశం | అసోం, భారత దేశము |
సమీప నగరం | Barpeta Road |
విస్తీర్ణం | 950 km². |
స్థాపితం | 1990 |
సందర్శకులు | NA (in NA) |
పాలకమండలి | Ministry of Environment and Forests, Government of India |
పేరుసవరించు
దీనికి ఆ పేరు, మానస నది పేరు మీదుగా వచ్చింది. మానస నది, బ్రహ్మపుత్రానదికి ఉపనది.
చరిత్రసవరించు
1928 అక్టోబరు 1 న దీనిని అభయారణ్యంగా గుర్తించారు.