మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి

మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి 2004లో వచ్చిన చిత్రం. ఇందులో శివాజి, లైలా, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రమా ప్రభ, గిరి బాబు, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లక్ష్మీ ప్రొడక్షన్ పతాకంపై అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన ఈ చిత్రానికి శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించగా, రోహిత్ రాజ్ స్వరాలు సమకుర్చారు.

మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి
దర్శకత్వంశివ నాగేశ్వరరావు
రచనగోపి మోహన్
నిర్మాతఅట్లూరి పూర్ణచంద్రరావు
తారాగణంశివాజి
లైలా
తనికెళ్ళ భరణి
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
రమా ప్రభ
గిరి బాబు
బ్రహ్మానందం
కృష్ణ భగవాన్
ఎల్బీ శ్రీరాం
ఛాయాగ్రహణంగుమ్మడి జయకృష్ణ
కూర్పుగౌతంరాజు
సంగీతంరోహిత్ రాజ్
విడుదల తేదీ
అక్టోబర్ 22, 2004
భాషతెలుగు
బడ్జెట్1.75 కోట్లు

నటవర్గం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

బయటి లంకెలు సవరించు