మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి

మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి 2004లో వచ్చిన చిత్రం. ఇందులో శివాజి, లైలా, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రమా ప్రభ, గిరి బాబు, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లక్ష్మీ ప్రొడక్షన్ పతాకంపై అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన ఈ చిత్రానికి శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించగా, రోహిత్ రాజ్ స్వరాలు సమకుర్చారు.

మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి
Mr & Mrs Sailaja Krishnamurthy.jpg
దర్శకత్వంశివ నాగేశ్వరరావు
రచనగోపి మోహన్
నిర్మాతఅట్లూరి పూర్ణచంద్రరావు
నటవర్గంశివాజి
లైలా
తనికెళ్ళ భరణి
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
రమా ప్రభ
గిరి బాబు
బ్రహ్మానందం
కృష్ణ భగవాన్
ఎల్బీ శ్రీరాం
ఛాయాగ్రహణంగుమ్మడి జయకృష్ణ
కూర్పుగౌతంరాజు
సంగీతంరోహిత్ రాజ్
విడుదల తేదీలు
అక్టోబర్ 22, 2004
భాషతెలుగు
బడ్జెట్1.75 కోట్లు

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

బయటి లంకెలుసవరించు