ముసలిపాడు బాపట్ల జిల్లా కొల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ముసలిపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
ముసలిపాడు is located in Andhra Pradesh
ముసలిపాడు
ముసలిపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°10′37″N 80°45′47″E / 16.176831°N 80.763159°E / 16.176831; 80.763159
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కొల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ కట్టుపల్లి సోమయ్య
పిన్ కోడ్ 522301
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది. ఈ వూరిలో ముఖ్య వృత్తి వ్యవసాయం. వరి ప్రధానమైన పంట. మినప, పెసలు రెండవ పంటగా వేస్తారు. వ్యసాయానికి ప్రధానమైన నీటి వనరు కృష్ణానది నుండి వచ్చే కాలువ. రెండు చెరువులు ఉన్నాయి. వూరిలో ఒక రామాలయం ఉంది. ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కట్టుపల్లి సోమయ్య, సర్పంచిగా ఎన్నికైనారు.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.