మేడిశెట్టివారిపాలెం

ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]. ఈ గ్రామం చింతలపూడి మండలంలోని సీతానగరం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోను ఉంది. ఎక్కువగా గొల్ల సామాజిక వర్గం నివసించే ఈ గ్రామ పరిసరాల్లో ఆయిల్ పాం, కొకొవా, కొబ్బరి సాగు అధికంగా ఉంది.

మేడిశెట్టివారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
మేడిశెట్టివారిపాలెం is located in Andhra Pradesh
మేడిశెట్టివారిపాలెం
మేడిశెట్టివారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°12′29″N 80°54′57″E / 17.207924°N 80.915951°E / 17.207924; 80.915951
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం చింతలపూడి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.

వెలుపలి లింకులు మార్చు