రఘురామ్ పిళ్లరిశెట్టి

డాక్టర్‌ రఘురామ్ రొమ్ము క్యాన్సర్‌ వైద్యులు. కిమ్స్‌ - ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీసెస్‌ డైరెక్టర్‌. 2022 మార్చిలో బ్రిటీష్‌ ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ) లభించింది.[4]

డాక్టర్‌ రఘురామ్

ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)
జననం (1966-09-22) 1966 సెప్టెంబరు 22 (వయసు 57)
వృత్తివ్యవస్థాపకులు, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్[1] & డైరెక్టర్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్[2]
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వకేసీ, స్క్రీనింగ్, రొమ్ము శస్త్రచికిత్స
తల్లిదండ్రులుప్రొఫెసర్ పి. వి. చలపతి రావు[3]
డాక్టర్ ఉషాలక్ష్మి కుమారి

యూకేలో అత్యున్నత పురస్కారం నైట్‌ హుడ్‌. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి ఓబీఈ పురస్కారం అందజేస్తారు. భారత్‌లో రొమ్ము క్యాన్సర్‌ నివారణ, చికిత్స, అవగాహనలో డాక్టర్‌ రఘురామ్ అందిస్తున్న విశేష సేవలకుగాను ఇది వరించింది.

మూలాలు మార్చు

  1. "Ushalakshmi Breast Cancer Foundation". www.ubf.org.in. Archived from the original on 2022-05-04. Retrieved 2022-03-31.
  2. "KIMS-Ushalakshmi Center for Breast Diseases". www.breastcancerindia.org.
  3. "India's renowned surgeon Chalapathi Rao passes away". The Times of India (in ఇంగ్లీష్). November 23, 2020.
  4. "Dr Raghu Ram: బ్రిటిష్‌ పురస్కారం అందుకున్న డాక్టర్‌ రఘురాం". EENADU. Retrieved 2022-03-31.