రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం

రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం యాద్గిర్, రాయచూర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్ణాటక మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°12′0″N 77°24′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

# పేరు రిజర్వ్ జిల్లా
36 షోరాపూర్ ఎస్టీ యాద్గిర్
37 షాహాపూర్ జనరల్ యాద్గిర్
38 యాద్గిర్ జనరల్ యాద్గిర్
53 రాయచూరు రూరల్ ఎస్టీ రాయిచూర్
54 రాయచూరు జనరల్ రాయిచూర్
55 మాన్వి ఎస్టీ రాయిచూర్
56 దేవదుర్గ ఎస్టీ రాయిచూర్
57 లింగ్సుగూర్ ఎస్సీ రాయిచూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

హైదరాబాద్ రాష్ట్రం ( యాద్గిర్ నియోజకవర్గం) మార్చు

1952: కృష్ణాచార్య జోషి, కాంగ్రెస్ [2]

మైసూర్ రాష్ట్రం మార్చు

కర్ణాటక రాష్ట్రం మార్చు

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 206.
  2. "STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1951 TO THE FIRST LOK SABHA" (PDF). The Election Commission of India. p. 92.
  3. "List of Winning Candidates" (PDF). Election Commission of India website. Archived from the original (PDF) on 19 June 2009. Retrieved 2009-11-13.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.