రాష్ట్ర రహదారి 40 (ఆంధ్ర ప్రదేశ్)
రాజమహేంద్రవరం - సామర్లకోట
రాష్ట్ర రహదారి 40 భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంనికి చెందిన ఒక రహదారి.[1] ఈ రహదారి తూర్పు గోదావరి జిల్లాలొని రాజమండ్రి వద్ద ప్రారంభమై, కడియం, అనపర్తి, బిక్కవోలు మీదుగా వెళ్ళి సామర్లకోట వద్ద ముగుస్తుంది.[1][2] ఈ రహదారి, పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రాజెక్ట్లో భాగంగా నవీకరింపబడుతుంది.[2]
రాష్ట్ర రహదారి 40 | |
---|---|
Major junctions | |
పడమర end | రాజమండ్రి |
తూర్పు end | సామర్లకోట |
Location | |
Country | India |
States | ఆంధ్ర ప్రదేశ్ |
Primary destinations | రాజమండ్రి, కడియం, అనపర్తి, బిక్కవోలు, సామర్లకోట |
రహదారి వ్యవస్థ | |
మార్గములొ ముఖ్య గమ్యస్థానాలకు మార్చు
జిల్లా | ముఖ్య గమ్యస్థానాలకు[1] |
---|---|
తూర్పు గోదావరి | రాజమండ్రి–కడియం–అనపర్తి–బిక్కవోలు–సామర్లకోట |
ఇవి కూడా చూడండి మార్చు
మూలాలు మార్చు
- ↑ 1.0 1.1 1.2 "Road Maps". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 24 డిసెంబరు 2015. Retrieved 29 February 2016.
- ↑ 2.0 2.1 Raghavendra, V (11 May 2008). "PCPIR project gains momentum". The Hindu. Retrieved 17 May 2016.