లక్ష్మీ హెబ్బాల్కర్
లక్ష్మీ హెబ్బాల్కర్ (జననం 28 మే 1975) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో మహిళా & శిశు అభివృద్ధి, వికలాంగులు & వయో వృద్ధుల సాధికారత శాఖల మంత్రిగా పనిచేస్తోంది.[1]
లక్ష్మీ హెబ్బాల్కర్ | |||
| |||
మహిళా & శిశు అభివృద్ధి, వికలాంగులు & వయో వృద్ధుల సాధికారత శాఖల మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 27 మే 2023 | |||
గవర్నరు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
---|---|---|---|
ముందు | హాలప్ప ఆచార్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మే 2018 | |||
ముందు | సంజయ్ పాటిల్ | ||
నియోజకవర్గం | బెల్గాం రూరల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చిక్క హట్టిహోలి, ఖానాపూర్, బెలగావి, కర్ణాటక, భారతదేశం | 1975 మే 28||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | రవీంద్ర హెబ్బాల్కర్ | ||
సంతానం | 1 | ||
పూర్వ విద్యార్థి | మైసూరు విశ్వవిద్యాలయం |
మూలాలు మార్చు
- ↑ The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.