లేపాక్షి మండలం

ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా లోని మండలం

లేపాక్షి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలోని గ్రామీణ మండలం. మండలంలో 10 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున చిలమత్తూరు, ఉత్తర, పశ్చిమాల్లో హిందూపురం మండలాలు, దక్షిణాన కర్ణాటక ఉన్నాయి. సుప్రసిద్ధమైన ఏకశిలా నంది ఈ మండలం కేంద్రమైన లేపాక్షిలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°48′11″N 77°36′36″E / 13.803°N 77.61°E / 13.803; 77.61
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంలేపాక్షి
Area
 • మొత్తం155 km2 (60 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం45,122
 • Density290/km2 (750/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి953

OSM గతిశీల పటము

గణాంకాలు మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 45,122 - పురుషులు 23,100 - స్త్రీలు 22,022. 2001-2011 దశాబ్దిలో మండల జనాభా 42,101 నుండి 7.18% పెరిగి 45,122 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1%. ఉంది.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

 
లేపాక్షి నంది

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. కల్లూరు
  2. కొండూరు
  3. లేపాక్షి
  4. చోలసముద్రం
  5. కొడిహళ్లి
  6. పులమతి
  7. మానేపల్లె
  8. సిరివరం
  9. కంచిసముద్రం
  10. మైదుగొలం

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2019-11-13 suggested (help)

వెలుపలి లంకెలు మార్చు