వజ్జిరెడ్డి పల్లి

వజ్జిరెడ్డి పల్లి చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. . సుమారు 8 కులాలకు చెందిన 200 మంది ప్రజలు నివసిస్తున్నారు. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పల్లె నుంచి ఉన్నత విద్యనభ్యసించి విదేశాలలో స్థిరపడిన ఉన్నవారు ఉన్నారు.గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పల్లె నుంచి ఉన్నత విద్యనభ్యసించి విదేశాలలో స్థిరపడిన ఉన్నవారు ఉన్నారు.

వజ్జిరెడ్డి పల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
వజ్జిరెడ్డి పల్లి is located in Andhra Pradesh
వజ్జిరెడ్డి పల్లి
వజ్జిరెడ్డి పల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°23′08″N 79°04′31″E / 13.38561°N 79.07524°E / 13.38561; 79.07524
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పూతలపట్టు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517124
ఎస్.టి.డి కోడ్

విద్యుద్దీపాలు మార్చు

గ్రామానికి విద్యుత్తు ఉంది. వీధి లైట్లు కూడా ఉన్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, చెరకు, మామిడి, వేరుశన మొదలగు నవి ప్రధాన పంటలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయము, వ్యవసాయాధారిత పనులు ప్రధాన వృత్తి.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు