విపుల తెలుగు మాసపత్రిక. దీని నినాదం విశ్వ కథా వేదిక. దీనిని 1978లో ఈనాడు రామోజీరావు ప్రారంభించాడు.[2] ఈ పత్రిక కథలు మాత్రమే ప్రచురిస్తుంది. వీటిలో కొన్ని ప్రపంచ భాషల, భారతీయ భాషల కథలకు తెలుగు అనువాదాలుతో పాటు నేరు తెలుగు కథలు ఉంటాయి. 2020 జూన్ నుండి రామోజీ ఫౌండేషన్ నిర్వహించే పత్రికలలో చేర్చబడి అంతర్జాలంలో ఉచితంగా అందజేయబడుతున్నది. 2021 మార్చి సంచికతో పత్రిక మూతపడింది.[1]

విపుల
విపుల 2007 పత్రిక ముఖచిత్రం
ముద్రణకర్తరామోజీ ఫౌండేషన్
మొదటి సంచికఫిబ్రవరి 1, 1978 (1978-02-01)
ఆఖరి సంచికమార్చి 1, 2021; 3 సంవత్సరాల క్రితం (2021-03-01)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

శీర్షికలు

మార్చు
  • బ్రహ్మకేశాలు : మేనకా గాంధీ, యాస్మిన్ సింగ్ రచించిన 'బ్రహ్మాస్ హెయిర్' కు తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి అనువాదం.
  • సింగినాదం కథలు : ఆదివిష్ణు
  • కథా ముత్యం : సేకరణ, వివరణ: డా.అక్కిరాజు రమాపతిరావు. తెలుగు సాహితీవనంలో గుబాళించే మేలిమి ముత్యాల వంటి నిన్న మొన్నటి కథలను పాఠకుల కోసం సాహితీ విశేషాలతో సహా అందించే శీర్షిక.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు". రామోజీ ఫౌండేషన్. 2021-03-01. Retrieved 2021-03-08.[permanent dead link]
  2. "విపుల". vipula.eenadu.net. Archived from the original on 2020-06-04. Retrieved 2020-09-17.
"https://te.wikipedia.org/w/index.php?title=విపుల&oldid=3836518" నుండి వెలికితీశారు