వేగేశన నరేంద్ర వర్మ రాజు
వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో బాపట్ల నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]
వేగేశన నరేంద్ర వర్మ రాజు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | కోన రఘుపతి | ||
---|---|---|---|
నియోజకవర్గం | బాపట్ల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1969 బాపట్ల, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | వేగేశన కృష్ణం రాజు | ||
జీవిత భాగస్వామి | హరి కుమారి | ||
నివాసం | గాయత్రి నిలయం, విజయలక్ష్మి పురం, 22వ వార్డు, బాపట్ల, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Bapatla". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.