శార్వరి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1900-1901, 1960-1961లో వచ్చిన తెలుగు సంవత్సరానికి శార్వరి అని పేరు.
సంఘటనలుసవరించు
- సా.శ. 1900 : వైశాఖమాసములో తిరుపతి వేంకట కవులు బొబ్బిలివద్దనుండు పాలతేరు గ్రామమున, గజపతినగరం, విశాఖపట్నంలో యవధానములు జరిపారు.[1] పిదప ఆశ్వయుజ మాసములో నర్సారావుపేటలోను, మార్గశిర మాసములో కేశనకుర్తిలో ఆకొండి కామన్న గారి యింటిలోను యవధానములు నిర్వహించారు.
జననాలుసవరించు
- 1900 శ్రావణ బహుళ చతుర్దశి : మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ - భక్త పోతరాజీయము అనే నాటక కర్త. (మ.1974).[2]
- 1960 జ్యేష్ఠ బహుళ అమావాస్య : మాజేటి వెంకట నాగలక్ష్మీ ప్రసాద్ - అష్టావధాని, రచయిత.[3]
మరణాలుసవరించు
- చైత్ర శుద్ధ నవమి : వేమన కదిరి గుహలో సమాధిని పొందెను.
పండుగలు, జాతీయ దినాలుసవరించు
బయటి లింకులుసవరించు
మూలాలుసవరించు
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 74. Retrieved 27 June 2016.[permanent dead link]
- ↑ కల్లూరు అహోబలరావు (1975). రాయలసీమ రచయితల చరిత్ర మొదటి భాగం (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. p. 24. Retrieved 22 April 2020.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 747.