జొన్నలగడ్డ గురప్పశెట్టి

(శ్రీ జొన్నలగడ్డ గురప్పశెట్టి నుండి దారిమార్పు చెందింది)

జొన్నలగడ్డ గురప్పశెట్టి చిత్తూరు జిల్లాకు చెందిన కళాకారుడు. ఇతడు 14 మార్చి 1937 న శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా లో జన్మించారు ఇతడు మెట్రిక్యులేషన్, ఉపాధ్యాయశిక్షణలో (టి టి సి) ఉత్తీర్ణులు అయ్యారు.

జొన్నలగడ్డ గురప్పశెట్టి
జననంజొన్నలగడ్డ గురప్పశెట్టి
మార్చి 14 1937
ప్రసిద్ధికలంకారి నిపుణులు
తండ్రిజొన్నలగడ్డ లక్ష్మయ్య

గుర్తింపులు :

  • 1976 కలంకారీ కళకు గాను భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారము తోనూ, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.
  • 2002వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర్ప ప్రభుత్వంచే తులసీ సమ్మాన్ పురస్కారము తో సత్కరించబడ్డారు.
  • కలంకారీ కళకి ఆయన చేసిన విశిష్ఠసేవలకి గానూ ఆయనకి శిల్పగురు బిరుదు వరించింది.