సంజయ్ దేశ్ముఖ్
సంజయ్ ఉత్తమ్రావ్ దేశ్ముఖ్ (జననం 21 ఏప్రిల్ 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు డిగ్రాస్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో గడ్చిరోలి - చిమూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
వ్యక్తిగత జీవితం
మార్చుసంజయ్ ఉత్తమ్రావ్ దేశ్ముఖ్ 21 ఏప్రిల్ 1968న మహారాష్ట్ర రాష్ట్రం, చించోలిలో ఉత్తమ్రావ్ దేశ్ముఖ్ (పోలీస్ పాటిల్) & సవితాబాయి దేశ్ముఖ్ దంపతులకు జన్మించాడు. ఆయన డిగ్రాస్లోని దిన్బాయి విద్యాలయంలో పాఠశాల విద్యను, అమరావతి యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సంజయ్ వైశాలితై దేశ్ముఖ్ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.
మూలాలు
మార్చు- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.