సువర్ణమాల
సువర్ణమాల 1948 ఆగస్టు 15న విడుదలైన తెలుగు సాంఘిక చలన చిత్రం. స్వర్ణలత పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను కాళ్ళకూరి సదాశివరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. బాలసరస్వతి, జోషి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు అద్దేపల్లి రామారావు సంగీతాన్నందించాడు. [1]
సువర్ణమాల (1948 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కాళ్ళకూరి సదాశివరావు |
కథ | కాళ్ళకూరి సదాశివరావు |
తారాగణం | బాలసరస్వతి, జోషి, లింగమూర్తి, దొరస్వామి, రామకృష్ణశాస్త్రి |
సంగీతం | అద్దేపల్లి రామారావు |
గీతరచన | విద్వాన్ దర్భా వెంకటకృష్ణమూర్తి |
నిర్మాణ సంస్థ | సువర్ణలతా పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం మార్చు
- సురభి బాలసరస్వతి,
- సూర్యనారాయణ,
- జోషి,
- ముదిగొండ లింగమూర్తి,
- దొర స్వామి,
- రామకృష్ణ శాస్త్రి
- మల్లికార్జూనయ్య
- కోదండవేలు
- మరుగుజ్జు శెట్టి
- సుబ్బరాయుడు
- బాలభీమ వై.ఆర్.సూరి
- పి.శంకరయ్య
- జి.వి.కృష్ణయ్య
- అనసూయ
- శకుంతల
- కమల కుమారి
- లలిత
- బేబీ వెంకట శేషమ్మ
సాంకేతిక వర్గం[2] మార్చు
- సాహిత్యం: దర్భ వెంకట కృష్ణ మూర్తి
- సంగీతం: అద్దేపల్లి రామారావు
- దర్శకత్వం, కళ: కాళ్ళకూరి సదాశివరావు
- బ్యానర్: సువర్ణ లతా పిక్చర్స్ లిమిటెడ్
- నృత్యం: అనిల్ కుమార్ ఛోప్రా
- మేకప్: సి.నారాయణస్వామి
- స్టుడియో: నెప్ట్యూన్
- ఫోటోగ్రఫీ: ఎల్.రాయ్
- శబ్దము: రామచంద్రన్
- ఆర్టు: గుడవాన్కర్
- ఎడిటరు: రాజన్
మూలాలు మార్చు
- ↑ "Suvarna Mala (1948)". Indiancine.ma. Retrieved 2021-05-10.
- ↑ "Suvarnamala". Cinemaazi (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.