అద్దేపల్లి రామారావు

సినీ సంగీత దర్శకుడు

అద్దేపల్లి రామారావు అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన ఓగిరాల రామచంద్రరావు, సాలూరి రాజేశ్వరరావు వద్ద కొన్ని చిత్రాలకు ఆర్కెస్‌ట్రా నిర్వాహకునిగా పనిచేశాడు, అదీ ఎక్కువగా వాహినీ వారి చిత్రాలకు. అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు ఎస్.పి.కోదండపాణి రామారావు సంగీతం అందించిన నా యిల్లు (1953) చిత్రంతో బృందగాయకునిగా చిత్రసీమకు పరిచయమయ్యాడు.[1]

అద్దేపల్లి రామారావు
వృత్తిసంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1948-1956
గుర్తించదగిన సేవలు
అదృష్టదీపుడు
బంగారు పాప
చింతామణి

చిత్రసమాహారం మార్చు

సంగీతదర్శకునిగా మార్చు

ఆర్కెస్‌ట్రా నిర్వాహకునిగా మార్చు

మూలాలు మార్చు