సొంగ రోషన్ కుమార్

సొంగ రోషన్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తుని నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]

సొంగ రోషన్ కుమార్
సొంగ రోషన్ కుమార్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు వి.ఆర్. ఎలీజా
నియోజకవర్గం చింతలపూడి

వ్యక్తిగత వివరాలు

జననం 1984
ధర్మాజీగూడెం, లింగపాలెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రాజరత్నం
జీవిత భాగస్వామి విజయ
సంతానం మాగ్నస్ సామ్, మార్వెల్ అబిగైల్
నివాసం ఇంటి. నం. 2-133, ఆర్.సి.ఎం చర్చి సమీపంలో, ధర్మాజీగూడెం, లింగపాలెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Chintalapudi". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  2. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.