అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018 ఈ సదస్సులో ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, బదలాయింపుతోపాటు మైనింగ్, అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. ఈ సదస్సు హైదరాబాద్ నగరంలోని హైటెక్స్లో ఫిబ్రవరి 14, 2018 నుంచి ఫిబ్రవరి 17, 2018 వ తేదీ వరకు జరగనుంది. దేశ విదేశాల నుంచి 500 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018 | |
---|---|
నిర్వహించు దేశం | భారతదేశం |
తేదిs | ఫిబ్రవరి 14 - 17, 2018 |
వేదిక(లు) | హైటెక్స్ |
నగరాలు | హైదరాబాద్ |
ప్రభుత్వ అధికారులు | తెలంగాణ |
మూఖ్యాంశాలు మార్చు
ఈ సదస్సుకు అమెరికా, కెనడా, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల నుంచి మైనింగ్ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కి సంయుక్తంగా అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శన నిర్వహిస్తున్నారు. [1]
ప్రారంభోత్సవం మార్చు
ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రాష్ట్ర గనులు, పురపాలన , ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మూలాలు మార్చు
- ↑ అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018. "అంతర్జాతీయ మైనింగ్ సదస్సు ప్రారంభం". టీ న్యూస్. www.tnews.media. Archived from the original on 17 ఫిబ్రవరి 2018. Retrieved 15 February 2018.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)