అక్బర్ అలీ ఖాన్ (1899-1994) ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు.[1]

అక్బర్ అలీ ఖాన్
Akbar Ali Khan
రాజ్యసభ సభ్యుడు
In office
1954–1972
ఉత్తర ప్రదేశ్ గవర్నరు
In office
1972–1974
ఒడిషా గవర్నరు
In office
1974–1976
వ్యక్తిగత వివరాలు
జననం20 నవంబర్ 1899
మరణం28 ఏప్రెల్ 1994
కళాశాలఉస్మానియా విశ్వవిద్యాలయం
నైపుణ్యంన్యాయవాది

వీరు 1899 సంవత్సరం హైదరాబాదునగరంలోని ఒక జాగీర్దారీ కుటుంబంలో జన్మించారు. తండ్రి మహబూబ్ అలీ ఖాన్, తల్లి కరమతున్నీసా బేగం. ఇంగ్లాండు వెళ్లి బారిస్టర్ పట్టా పొంది హైదరాబాదు హైకోర్టులో పనిచేయడం ప్రారంభించి; సుమారు మూడు దశాబ్దాలు ఆ వృత్తిలో మంచి పేరు సంపాదించారు. వీరు 1954లో రాజ్యసభకు సభ్యులుగా ఉన్నారు. 1972 నుండి 1974 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నరుగాను 1974 నుండి 1975 వరకు ఒరిస్సా గవర్నరుగాను పదవీ బాధ్యతలు నిర్వహించారు.

వీరిని భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది.[2]

వీరు 1994 ఏప్రిల్ 26 తేదీన పరమపదించారు.

మూలాలు మార్చు

  1. ఎం.ఎల్., నరసింహారావు (2005). వెలగా, వెంకటప్పయ్య; ఎం. ఎల్., నరసింహారావు (eds.). 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం. హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 2.
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.