ఆంధ్రభూమి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మద్రాసు నుండి 1932 సంవత్సరంలో ప్రారంభించబడి ఏడు ముద్రణా కేంద్రాలకు విస్తరించిన తెలుగు దినపత్రిక ఆంధ్రభూమి.[2] దీనికి ఆండ్ర శేషగిరిరావు సంపాదకులు. యాజమాన్యం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది.[3]
![]() | |
రకం | ప్రతి దినం దిన పత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం | దక్కన్ క్రానికల్ గ్రూప్ |
స్థాపించినది | 1932, మద్రాసు |
ముద్రణ నిలిపివేసినది | 2020-03-23 [1] |
కేంద్రం | హైదరాబాదు |
జాలస్థలి | http://www.andhrabhoomi.net |
ప్రస్థానంసవరించు
గోవిందుని రామశాస్త్రి (గోరా శాస్త్రి), పండితారాధ్యుల నాగేశ్వరరావు, గజ్జెల మల్లారెడ్డి, ఎ. బి. కె. ప్రసాద్, కె. ఎన్. వై. పతంజలి, సి. కనకాంబరరాజు, ఎం. వి. ఆర్. శాస్త్రి సంపాదక బాధ్యతలు వహించారు.
కొన్ని శీర్షికలుసవరించు
ఎం.వి.ఆర్. శాస్త్రి రచించిన ఆంధ్రాయణం సీరియల్ గా ఆదివారం సంచికలో ప్రచురించడుతున్నది (2014) .[4]
సామర్ల రమేష్ బాబు నిర్వహణలో నుడి శీర్షిక తెలుగు భాషాభివృద్ధి వ్యాసాలు ప్రతి గురువారం వెలువడుతున్నది.[5]
మూలాలుసవరించు
- ↑ "Andhra Bhoomi closed, staff approach HRC". Greatandhra. 2021-03-05. Retrieved 2022-01-15.
- ↑ ఆంధ్రభూమి
- ↑ బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రభూమి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 416–417.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link) - ↑ "ఆంధ్రభూమి ఆదివారంలో ఆంధ్రాయణం". Archived from the original on 2014-02-08. Retrieved 2014-03-18.
- ↑ "నుడి పాతనిల్వలు". Archived from the original on 2013-07-13. Retrieved 2014-03-19.