ఆంధ్రభూమి

(ఆంధ్ర భూమి నుండి దారిమార్పు చెందింది)

మద్రాసు నుండి 1932 సంవత్సరంలో ప్రారంభించబడి ఏడు ముద్రణా కేంద్రాలకు విస్తరించిన తెలుగు దినపత్రిక ఆంధ్రభూమి.[2] దీనికి ఆండ్ర శేషగిరిరావు సంపాదకులు. యాజమాన్యం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది.[3]

ఆంధ్రభూమి
రకంప్రతి దినం దిన పత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యం‌దక్కన్ క్రానికల్ గ్రూప్
స్థాపించినది1932, మద్రాసు
ముద్రణ నిలిపివేసినది2020-03-23 [1]
కేంద్రంహైదరాబాదు
జాలస్థలిhttp://www.andhrabhoomi.net

ప్రస్థానం మార్చు

గోవిందుని రామశాస్త్రి (గోరా శాస్త్రి), పండితారాధ్యుల నాగేశ్వరరావు, గజ్జెల మల్లారెడ్డి, ఎ. బి. కె. ప్రసాద్, కె. ఎన్‌. వై. పతంజలి, సి. కనకాంబరరాజు, ఎం. వి. ఆర్. శాస్త్రి సంపాదక బాధ్యతలు వహించారు.

కొన్ని శీర్షికలు మార్చు

ఎం.వి.ఆర్. శాస్త్రి రచించిన ఆంధ్రాయణం సీరియల్ గా ఆదివారం సంచికలో ప్రచురించడుతున్నది (2014) .[4]

సామర్ల రమేష్ బాబు నిర్వహణలో నుడి శీర్షిక తెలుగు భాషాభివృద్ధి వ్యాసాలు ప్రతి గురువారం వెలువడుతున్నది.[5]

మూలాలు మార్చు

  1. "Andhra Bhoomi closed, staff approach HRC". Greatandhra. 2021-03-05. Retrieved 2022-01-15.
  2. ఆంధ్రభూమి
  3. బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రభూమి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 416–417.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
  4. "ఆంధ్రభూమి ఆదివారంలో ఆంధ్రాయణం". Archived from the original on 2014-02-08. Retrieved 2014-03-18.
  5. "నుడి పాతనిల్వలు". Archived from the original on 2013-07-13. Retrieved 2014-03-19.