దొంగ బంగారం

(ఆనందజ్యోతి నుండి దారిమార్పు చెందింది)

దొంగ బంగారం తమిళం నుండి డబ్బింగ్ చేసి తెలుగులో విడుదలచేసిన సినిమా. తమిళ మూలం సినిమా ఆనంద జోది (ஆனந்த ஜோதி, 1963).[2] ఈ చిత్రం 1964 అక్టోబర్ 30 వ తేదీ విడుదల . ఎం జి.రామచంద్రన్,దేవిక జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వి. ఎన్. రెడ్డి, ఎ. ఎస్. ఎ. స్వామీ చేపట్టారు.సంగీతం సత్యం అందించారు.

దొంగ బంగారం
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.ఎన్.రెడ్డి
ఏ.ఎస్.ఏ.సామి
నిర్మాణం పి.ఎస్.వీరప్ప
కథ జవర్ సీతారామన్
తారాగణం ఎం.జి.రామచంద్రన్
దేవిక
కమల్ హాసన్
నిర్మాణ సంస్థ హరిహరన్ ఫిలిమ్స్ వారి
విడుదల తేదీ అక్టోబరు 30, 1964 (1964-10-30)[1]
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
  1. కన్నెలేత మనసే విరహం మరువనే లేదా ప్రణయ దివ్యజ్యోతి - పి. సుశీల
  2. దేవుడు ఉన్నాడా ఇలలో కంటికి కనరాడా వేదన కనలేడా - ఘంటసాల
  3. భారత పౌరులు మనమేనోయి మన ఆదర్శం మనమేనోయి - ఘంటసాల బృందం
  4. మాయలుచేసే మాటలలో మనసులు ఏకమాయెనులే - ఘంటసాల, పి. సుశీల
  5. ముద్దుగా మాటాడి మోజులో పడిపోన గొప్ప మొనగాడులే - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్
  6. రేయి పగలు దిగులు పడుదువేలయ్యా కలతలన్నీ - పి. సుశీల

మూలాలు

మార్చు
  1. "దొంగ బంగారం". ఆంధ్రపత్రిక. 30 అక్టోబరు 1964. p. 3. Archived from the original on 2021-05-04. Retrieved 2021-05-03. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. https://ghantasalagalamrutamu.blogspot.com/2009/06/1964.html?m=1[permanent dead link]

వెలుపలి లింకులు

మార్చు