ఇంజనీర్ రషీద్
షేక్ అబ్దుల్ రషీద్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో బారాముల్లా లోక్సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. [1][2][3]
షేక్ అబ్దుల్ రషీద్ | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | మహ్మద్ అక్బర్ లోన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బారాముల్లా | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 25 డిసెంబర్ 2008 – 12 నవంబర్ 2018 | |||
ముందు | షరీఫుద్దీన్ షరీక్ | ||
తరువాత | ఖాళీ | ||
నియోజకవర్గం | లాంగటే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మావార్, లాంగటే | 1967 ఆగస్టు 19||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
పూర్వ విద్యార్థి | ప్రభుత్వ డిగ్రీ కళాశాల సోపూర్ |
మూలాలు
మార్చు- ↑ BBC News తెలుగు (11 June 2024). "లోక్సభ ఎలక్షన్స్ 2024: బీజేపీ, కాంగ్రెస్లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్ ఎంపీలు ఎవరు?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ CNBCTV18 (5 June 2024). "Meet Engineer Rashid, the jailed leader who won J&K's Baramulla Lok Sabha seat - CNBC TV18" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Wire (16 June 2024). "'Referendum Against Oppression': Jailed MP Engineer Rashid on His Win from Baramulla" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.