ఈవూరువారి పాలెం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

ఈవూరువారి పాలెం పల్నాడు జిల్లా లోని చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఈవూరువారి పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో జన్మించిన ప్రముఖులు మార్చు

డాక్టర్ కేతినేని నిర్మల మార్చు

ఈ గ్రామానికి చెందిన ఈమె, అమెరికాలో వైద్యురాలిగా పనిచేయుచున్నారు. ఇటీవల ఈమె ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ మహాత్మా గాంధీ ప్రవాస భారతీయ పురస్కారానికి ఎంపికైనారు. లండన్ పార్లమెంట్ భవనంలో, భారతదేశ విదేశాంగశాఖ, ఎన్.ఆర్.ఐ.అసోసియేషన్ ఆఫ్ ఇండియా-2016 కి గాను ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.

మూలాలు మార్చు