ఏలూరు పట్టణాభివృద్థి సంస్థ
ఏలూరు పట్టణాభివృద్థి సంస్థ (యుడా, EUDA) పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పట్టణాభివృద్థి సంస్థ. ఇది జనవరి 1, 2019 లో ఆంధ్ర ప్రదేశ్ మెట్రోపాలిటన్ ప్రాంతాల అభివృద్ధి అథారిటీ 2016 కింద ఏర్పాటు చేయబడింది. ఇది ఏలూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం వంటి ముఖ్య పట్టణాలు, ఇతర పట్టణాలు, అనేక గ్రామాలు దీనిలో భాగం.[1][2]
ఏలూరు పట్టణాభివృద్థి సంస్థ | |
---|---|
సంస్థ వివరాలు | |
స్థాపన | జనవరి 1 2019 |
అధికార పరిధి | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | ఏలూరు, పశ్చిమ_గోదావరి_జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
అధికార పరిధిసవరించు
యుడా యొక్క పరిధి 3,327.99 చ.కిమీ ఆవరించి ఉంటుంది. ఇది 463 గ్రామాల, 9 మునిసిపాలిటీ, నగర, నగర పంచాయతీలు, 35 మండలాల కలయిక. ఇందులో కొన్ని మండలాలు పూర్తిగా యుడా పరిధిలోకి రాగా, కొన్ని మాత్రం పాక్షికంగా మాత్రమే వస్తాయి.[2]
అధికార పరిధి | ||
---|---|---|
ఊరు రకం |
ఉరు |
మొత్తం |
నగరపాలక సంస్థలు |
ఏలూరు | 1 |
పురపాలక సంస్థలు |
భీమవరం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు | 7 |
నగర పంచాయతీలు |
జంగారెడ్డిగూడెం |
1 |
మూలాలుసవరించు
- ↑ Staff Reporter (2 January 2019). "unknown title" [Three new urban development authorities]. Eenadu (in Telugu). Archived from the original on 3 జనవరి 2019. Retrieved 2 January 2019.
{{cite news}}
: Check date values in:|archive-date=
(help)CS1 maint: unrecognized language (link) - ↑ 2.0 2.1 Staff Reporter (2 January 2019). "EUDA Avishkaram". Eenadu (in Telugu). Archived from the original on 3 జనవరి 2019. Retrieved 2 January 2019.
{{cite news}}
: Check date values in:|archive-date=
(help)CS1 maint: unrecognized language (link)CS1 maint: Unrecognized language (link)