కడకోల రైల్వే స్టేషను
కడకోల రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ శాఖా మార్గములో ఉంది. ఈ స్టేషను భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో ఉంది.
కడకోల | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
![]() కడకోల రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | మైసూరు జిల్లా, కర్ణాటక![]() |
Coordinates | 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E |
Elevation | 760m |
ఫ్లాట్ ఫారాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను) |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | |
జోన్లు | నైరుతి రైల్వే |
డివిజన్లు | మైసూర్ |
History | |
Opened | 2008 |
స్థానం
మార్చుకడకోల రైల్వే స్టేషను మైసూర్ జిల్లాలోని నంజుంగుడ్ సమీపంలోని కడకోల పట్టణంలో ఉంది.
చరిత్ర
మార్చుఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి.[1]
సర్వీసులు/సేవలు
మార్చుఈ స్టేషను నుండి చామరాజనగర్ పట్టణానికి ప్యాసింజరు రైలు సేవలను అందిస్తుంది. ప్రతి రోజూ 5.00 ఎఎం, 7.30 ఎఎం, 9.10 ఎఎం, 10.30 ఎఎం, 12.30పిఎం, 2.50 పిఎం, 6.45 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
నైరుతి రైల్వే |