కొండూరు ప్రభావతమ్మ

కొండూరు ప్రభావతమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1989లో రాజంపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది.[2]

కొండూరు ప్రభావతమ్మ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1985
2004 - 2009
నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గం
తరువాత ఆకేపాటి అమరనాథరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1955
పాతూరు గ్రామం, నందలూరు మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం[1]
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ

ఎమ్మెల్యేగా పోటీ మార్చు

సంవత్సరం నియోజకవర్గం పేరు విజేత పేరు పార్టీ ప్రత్యర్థి పార్టీ
1972 రాజంపేట బండారు రత్నసభాపతి స్వతంత్ర కొండూరు ప్రభావతమ్మ కాంగ్రెస్ పార్టీ
1978 రాజంపేట కొండూరు ప్రభావతమ్మ కాంగ్రెస్ పార్టీ బండారు రత్నసభాపతి స్వతంత్ర
1983 రాజంపేట కొండూరు ప్రభావతమ్మ కాంగ్రెస్ పార్టీ బండారు రత్నసభాపతి స్వతంత్ర
1989 రాజంపేట కసిరెడ్డి మదన్‌మోహన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొండూరు ప్రభావతమ్మ తె.దే.పా
1999 రాజంపేట పసుపులేటి బ్రహ్మయ్య తె.దే.పా కొండూరు ప్రభావతమ్మ కాంగ్రెస్ పార్టీ
2004 రాజంపేట కొండూరు ప్రభావతమ్మ కాంగ్రెస్ పార్టీ పసుపులేటి బ్రహ్మయ్య తె.దే.పా

మూలాలు మార్చు

  1. Sakshi (20 March 2019). "ఒక మండలం.. ఐదుగురు ఎమ్మెల్యేలు". Sakshi. Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 27 జనవరి 2022 suggested (help)
  2. Sakshi (21 March 2019). "రాజన్న రాజ్యానికే రాజంపేట మద్దతు". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.