గుదేవారి పాలెం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

గుదేవారి పాలెం పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది చిన్న కుగ్రామం. పసుమర్తికి 4 కిలొ మీటర్ల దూరంలొ ఉంది. జనాభా: 200. ప్రధాన వృత్తి: వ్యవసాయము.

గుదేవారి పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
గుదేవారి పాలెం is located in Andhra Pradesh
గుదేవారి పాలెం
గుదేవారి పాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°02′23″N 80°10′08″E / 16.039722°N 80.168801°E / 16.039722; 80.168801
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522611
ఎస్.టి.డి కోడ్