చండూరు (చండూరు మండలం)
తెలంగాణ, నల్గొండ జిల్లా, చండూరు మండలంలోని జనగణన పట్టణం
(చండూరు నుండి దారిమార్పు చెందింది)
చండూరు, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లా, చండూరు మండలానికి చెందిన గ్రామం, అదే పేరుగల మండలానికి కేంద్రం.[1]ఇది జనగణన పట్టణం. 1956లో చండూరు పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]
ఈ ఊళ్ళో పురాతన చండీ విగ్రహం వున్నందున దీనికి చండూరు అని పేరు వచ్చిందని కథనం.ఈ గ్రామం ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి.ఇది మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలోకి వస్తుంది.
గ్రామంలో ప్రముఖులుసవరించు
ఈ గ్రామానికి చెందిన మద్దోజు సత్యనారాయణ 1930లో జన్మించాడు.ఇతను 1991లో రాసిన మధురస్మృతులు (ఖండకావ్యం)ను సాహితీమేఖల ప్రచురించింది.సాహితీ మేఖల అధ్యక్షుడిగా ఉన్నారు.[3]
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Basic Information of Municipality, Chandur Municipality". chandurmunicipality.telangana.gov.in. Archived from the original on 16 జనవరి 2021. Retrieved 9 April 2021.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "మరుగున పడిన మన రచయితలు". Retrieved 2018-05-01.